కరోనాపై నిర్లక్ష్యం వద్దు
కరోనా వైరస్‌ను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గౌతమ్‌, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో…
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొత్త విధానంలో స్క్రీనింగ్‌
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులకు అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు నిర్వహించే స్క్రీనింగ్‌ విధానంలో స్వల్ప మార్పులు చేశారు. చైనా, ద…
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌
నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి  మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలుచేశారు. మంగళవారం రాత్రి అనూహ్యంగా కవిత పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. బుధవారం ఉదయం మంత్రి వే…
సెమీస్‌లోబెంగళూరు
ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌   (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ చివరి టైలో బెంగళూరు 5-0 తేడాతో అవధె వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్‌లో ఓటమి ఎదురైనా రాప్టర్‌ ఆ తర…
వివక్షపై విజయం
సైన్యంలో మహిళా అధికారుల పట్ల సాగుతున్న వివక్షను తొలిగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మహిళా అధికారులకు నాయకత్వ బాధ్యతలు (కమాండ్‌) అప్పగించాలని స్పష్టంగా చెప్పింది. పదేండ్ల కిందటే హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అమలు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ పోరాడిన మహిళా అధికారులు …
14 రోజుల త‌ర్వాత‌.. డైమండ్ ప్రిన్‌సెస్ ఖాళీ !
డైమండ్ ప్రిన్‌సెస్‌కు 14 రోజుల క్వారెంటైన్ ముగిసింది.  ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన జ‌పాన్‌లోని యోక‌హోమా న‌గ‌ర తీరం వ‌ద్ద నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక నుంచి ప్ర‌యాణికులు ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు.  అంటు వ్యాధి సోకిన‌ప్పుడు.. వారిని రెండు వారాల పాటు దూరం పెట్ట‌డం ప్రాచీన సాంప్ర‌దాయం. దాన్నే క్వార…